తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో వ్యక్తి హత్యకు గురయ్యారు. హతుడు గిరిపురంకు చెందిన బాలసుబ్రమణ్యం (37) గా ... అలిపిరి సీఐ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రూయా ఆసుపత్రి వద్ద వ్యక్తి హత్య - murder in ruya hospital in tirupathi
తిరుపతి రూయా ఆసుపత్రి ప్రాంగణంలో దుండగలు... ఓ వ్యక్తిని హత్య చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రూయా ఆసుపత్రి వద్ద వ్యక్తి హత్య!