ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో పలువురు ఎమ్మెల్యేలు - mla visited thirumala

తిరుమల వేంకటేశ్వర స్వామిని కాటసాని రామిరెడ్డి, రఘురామరెడ్డి, సతీష్ కుమార్, కోదాడ ఎమ్మెల్యే మళ్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

mla visited thirumala thirupathi temple
శ్రీవారి సేవలో పలువురు ఎమ్మెల్యేలు

By

Published : Oct 27, 2020, 2:47 PM IST

తిరుమల శ్రీవారిని కాటసాని రామిరెడ్డి, రఘురామరెడ్డి, సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్రం కోదాడ ఎమ్మెల్యే మళ్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

నెల రోజులపాటు పాఠశాలలు ఒక్క పూటే: మంత్రి సురేష్

ABOUT THE AUTHOR

...view details