ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 23, 2020, 10:02 AM IST

Updated : Sep 23, 2020, 10:38 AM IST

ETV Bharat / city

శ్రీవారి సేవలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, మేకపాటి

తిరుమల శ్రీవారిని మంత్రులు వేణుగోపాలకృష్ణ, మేకపాటి గౌతం రెడ్డి... సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు.

ministers visit tirumal
ministers visit tirumal

మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, మేకపాటిగౌతం రెడ్డి, సినీ నిర్మాత దిల్‌ రాజు..‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Last Updated : Sep 23, 2020, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details