ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తితిదే అధికారులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని సేవించుకున్నారు.

Many celebrities have visited the Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

By

Published : Nov 6, 2021, 10:05 AM IST

Updated : Nov 6, 2021, 10:17 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ట్, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తితిదే ఆధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Last Updated : Nov 6, 2021, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details