తిరుపతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని జ్యోతి థియేటర్ సమీపంలో...గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై పాశవికంగా దాడి చేసి నరికి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఏళ్ళ దినేశ్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య - వ్యక్తి దారుణ హత్య
దుండగుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. మృతి చెందన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఏళ్ల దినేశ్గా గుర్తించారు.

తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య