ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం - బల్లి దుర్గాప్రసాద్ తాజా వార్తలు

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్​సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా, సభ్యులు మౌనం పాటించారు. అనంతరం గంటపాటు సభ వాయిదా పడింది.

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం

By

Published : Sep 17, 2020, 5:15 PM IST

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్​సభ సంతాపం తెలిపింది. ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత ఎంపీ దుర్గాప్రసాద్​కు నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం దుర్గాప్రసాద్ ఎంతో కృషిచేశారని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజాసేవ చేశారన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సభ్యులందరూ మౌనం పాటించారు. అనంతరం సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details