చెన్నైకి చెందిన ఆటోటెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై... సంస్థ ఛైర్మన్ కె.ఎస్.జయరమణన్ ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. విరాళానికి సంబంధించిన డీడీలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.74 లక్షల విరాళం - ఎస్వీబీసీ ట్రస్ట్కు 74 లక్షల విరాళం వార్తలు
శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన సంస్థ ఈ మొత్తాన్ని అందించింది.
ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళం