ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.74 లక్షల విరాళం - ఎస్వీబీసీ ట్రస్ట్​కు 74 లక్షల విరాళం వార్తలు

శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన సంస్థ ఈ మొత్తాన్ని అందించింది.

ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళం
ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళం

By

Published : Apr 5, 2021, 5:22 PM IST

చెన్నైకి చెందిన ఆటోటెక్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుపై... సంస్థ ఛైర్మ‌న్ కె.ఎస్‌.జ‌య‌ర‌మణ‌న్‌ ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. విరాళానికి సంబంధించిన డీడీలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details