బుధవారం ఉదయం 9.30 గంటలకు కల్యాణమస్తు ముహూర్తాన్ని తితిదే ప్రకటించనుంది. ముందుగా ఆలయం వద్ద ఉన్న నాదనీరాజనం వేదికపై పండితులు దీనికి సంబంధించిన లగ్నపత్రికను రాస్తారు. లగ్నపత్రికను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రథమపూజ చేసిన తరువాత ముహూర్తం ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంతో పేదలకు ఉచితంగా దేవస్థానం ఆధ్వర్యంలో వివాహాలు జరుగుతాయి.
కల్యాణమస్తు ముహూర్తాన్ని ఖరారు చేయనున్న తితిదే - ttd news
తితిదే ఆధ్వర్యంలో నిర్వహించే కల్యాణమస్తు ముహూర్తాన్ని బుధవారం ఉదయం 9.30 గంటలకు అధికారులు ప్రకటించనున్నారు. వేదపండితులు లగ్నపత్రికను శ్రీవారివద్ద ఉంచిన తరువాత ప్రకటిస్తారు.

కల్యాణమస్తు ముహూర్తాన్ని ప్రకటించనున్న తితిదే