ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్‌ దుర్గాప్రసాద్ - రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్ వార్తలు

తిరుమల వైకుంఠనాథుడిని.. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

justice durga prasad, tirumala
తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్‌ దుర్గాప్రసాద్

By

Published : Mar 28, 2021, 12:14 PM IST

తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలిసి.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details