తిరుమలలో బుధవారం ఎడతెరిపిలేని వర్షం(rain at tirumala) కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వానతో తిరుమాడ వీధులు, రహదారులు జలమయ్యాయి. శ్రీవారిని దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు వచ్చే భక్తులు వానలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. భారీగా కురిసిన వర్షాని(heavy rains at tirumala)కి లడ్డూ వితరణ కేంద్రంలోకి నీరు చేరాయి. జలశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి.
ఇదీ చదవండి:
RAIN AT TIRUMALA:ఎడతెరపిలేని వర్షం.. జలమయమైన తిరుమాడ వీధులు, రహదారులు - తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి తిరుమాడ వీధులు, రహదారులు జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షానికి లడ్డూ వితరణ కేంద్రంలోని నీరు చేరాయి. భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
తిరుమలలో ఎడతెరపు లేని వర్షం