ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది.

By

Published : Jul 18, 2019, 7:48 AM IST

tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం.. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67 వేల 348 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 138 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.12 కోట్లుగా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details