ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ పరిధిలో.. ఈనెల 17న సెలవు! - ఈనెల 17న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు తాజా వార్తలు

ఈనెల 17న తిరుపతి లోక్​సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉన్నందున.. స్థానికంగా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

Government orders announcing holiday on the 17th of this month over tirupathi by polls
ఈనెల 17న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

By

Published : Apr 6, 2021, 8:41 PM IST

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఈనెల 17న స్థానికంగా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉప ఎన్నిక జరిగే తిరుపతి లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని వాణిజ్య సంస్థలు, దుకాణాలు 17 తేదీన మూసేయాలని సూచించారు. పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలను వినియోగించుకునేందుకు ఆయా సంస్థలకూ సెలవు ప్రకటించాల్సిందిగా సీఎస్ ఆదేశాలిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details