ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు.. మంగళూరు వాసి భారీ విరాళం - vidyadanam trust latest news

మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు... తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు రూ. పది లక్షల విరాళం అందజేశారు.

doanation for vidyadanam tirupathi
శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు విరాళం అందజేత

By

Published : Mar 31, 2021, 7:58 PM IST

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు పది లక్షల విరాళాన్ని అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును తిరుపతి పరిపాలనా భవనంలో జేఈవో సదా భార్గవికి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యాదానం ట్రస్టుకు వినియోగించాలని భక్తుడు కోరారు.

ABOUT THE AUTHOR

...view details