ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు

By

Published : Jun 11, 2020, 9:19 AM IST

Updated : Jun 11, 2020, 9:31 AM IST

మూడ్రోజుల ట్రయల్‌రన్‌ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది తితిదే. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనానికి అనుమతిస్తోంది.

devotees visit tirumala temple
devotees visit tirumala temple

సాధారణ భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మంది భక్తులకు, టైంస్లాట్​ టోకెన్ల ద్వారా 3 వేలమందికి శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పిస్తోంది తితిదే. 53 మందికి వీఐపీ టికెట్ల ద్వారా దర్శనం కల్పించింది.

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు
Last Updated : Jun 11, 2020, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details