తిరుమల దేవస్థానంలో కరోనా కేసులపై ప్రభుత్వం స్పందించి.. తక్షణం కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. తిరుపతిలో గతంలో ఇన్ని కేసులు లేవని.. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు.
'తిరుమలలో కరోనా నివారణ చర్యలు చేపట్టండి' - తితిదే లో కరోనాపై సీపీఐ రామకృష్ణ
తిరుమలలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి తీసుకురావలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
!['తిరుమలలో కరోనా నివారణ చర్యలు చేపట్టండి' cpi rama krishna on corna at ttd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8068241-874-8068241-1595001177525.jpg)
తితిదేలో కరోనాపై సీపీఐ రామకృష్ణ