ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదు

By

Published : Aug 16, 2021, 5:03 PM IST

Updated : Aug 16, 2021, 5:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

17:00 August 16

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 46,962 మందికి కరోనా నిర్ధరణ  పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 909 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,543 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.  

కరోనాతో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇదీచదవండి.

Ramya Murder case : 'ప్రేమించాలంటూ వేధించాడు... కాదన్నందుకు కడతేర్చాడు'

Last Updated : Aug 16, 2021, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details