ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేద ప్రజలకు 30 వేల పుచ్చకాయల పంపిణీ - తిరుపతి తాజా వార్తలు

తెదేపా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్​.. తిరుపతిలోని పేదలకు 30 వేల పుచ్చకాయలు పంపిణీ చేశారు.

chittoor district tdp chief secretary distributes fruits to poor
30 వేల పుచ్చకాయలు పంపిణీ

By

Published : Apr 14, 2020, 12:57 PM IST

చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్​... తిరుపతిలో 30 వేల పుచ్చకాయలను పేద ప్రజలకు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి వీటిని పంచారు. పేదల ఇంటికే నిత్యాావసర సరుకులు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details