ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు - తిరుపతిపై సోషల్ మీడియాలో పోస్టులు

తిరుమల తిరుపతి దేవస్థానంపై సోషల్​ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై... తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు తితిదేపై దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు
తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు

By

Published : Jun 6, 2020, 5:43 PM IST

తితిదేపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పలు విషయాల్లో సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతినేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తితిదే ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చూడండి:జులై 21 నుంచి అమర్​నాథ్​ యాత్ర.. ఇవి తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details