'శ్రీవారి నిధులను ఆదాయ వనరుగా చూడకుండా తీర్మానించాలి'
డిసెంబర్లో మెచ్యూర్ అయ్యే రూ.5 వేల కోట్లను జాతీయ బ్యాంకుల్లోనే రీడిపాజిట్ చేయాలని భాజపా నేత భానుప్రకాశ్రెడ్డి అన్నారు. శ్రీవారి నిధులను ఆదాయ వనరుగా చూడకుండా తీర్మానించాలని స్పష్టం చేశారు.
డిసెంబర్లో మెచ్యూర్ అయ్యే రూ.5 వేల కోట్లను జాతీయ బ్యాంకుల్లోనే రీడిపాజిట్ చేయాలని భాజపా నేత భానుప్రకాశ్రెడ్డి అన్నారు. శ్రీవారి నిధులను ఆదాయ వనరుగా చూడకుండా తీర్మానించాలని స్పష్టం చేశారు.