ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో రథసప్తమి సందడి

7ప్రధాన వాహనాలపై కళియుగ దేవుడి అభయహస్తం

By

Published : Feb 12, 2019, 7:52 AM IST

తిరుమలలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు

సూర్య జయంతి పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వైభవంగా సాగుతోంది. ఒకేరోజు 7 ప్రధాన వాహనాలపై తిరువీధుల్లో స్వామివారి ఊరేగుతున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై అభయప్రధానం చేశారు.

తిరుమలలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు
9 నుంచి 10 వరకు చిన్న శేష వాహనంపై ,11 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం జరగనుంది. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి కనువిందు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details