ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు

తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనానికి పన్నీర్​ సెల్వం, లగడపాటి, కారెం శివాజీలు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

By

Published : May 20, 2019, 9:41 AM IST

Updated : May 20, 2019, 10:26 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజి.... స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు
Last Updated : May 20, 2019, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details