ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పూజా కార్యక్రమాలతో మాకు సంబంధం ఏముంటుంది?' - updates on tirumala declaration

తిరుమలలో డిక్లరేషన్​ మీద వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పూజా కార్యక్రమాలకు తమకు సంబంధం ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది.

ap high court on tirumala declaration
తిరుమల డిక్లరేషన్ పై హైకోర్టు

By

Published : Sep 29, 2020, 5:52 PM IST

తిరుమలలో డిక్లరేషన్, ఆగమశాస్త్ర నిబంధనలను సరిగ్గా పాటించట్లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తితిదే అధికారులు నిబంధనలను పాటించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

పూజాకార్యక్రమాలకు తమకు సంబంధం ఏముంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు సమయం కావాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details