తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ 17.3 శాతంగా నమోదైంది.
తిరుపతి ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.3శాతం పోలింగ్ - తిరుపతి ఉపపోరు తాజా వార్తలు
తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 17.3 శాతంగా నమోదైంది.
![తిరుపతి ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.3శాతం పోలింగ్ polling percent](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11435294-333-11435294-1618642306871.jpg)
తిరుపతి ఉపఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.3శాతం పోలింగ్