ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వస్థలాలకు 1320 మంది ఒడిశా కూలీలు

By

Published : Jun 19, 2020, 9:20 AM IST

ఒడిశాకు చెందిన వలస కూలీలను స్వస్థలాలకు పంపే వెసులబాటను చిత్తూరు జిల్లా అధికారులు కల్పించారు. 1320 మందికి శ్రామిక రైలు ఏర్పాటు చేసి పంపించారు.

tirupati
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 1320 మంది వలస కూలీల ప్రయాణం

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక శ్రామిక రైలు ద్వారా 1320 ఒడిశాకు చెందిన వలస కూలీలను పంపించారు. జిల్లా పాలనాధికారి-2 చంద్రమౌళి, తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు వారికి వీడ్కోలు పలికారు.

తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ ఆధ్వర్యంలో కార్మికులకు పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు.

ఇది చదవండి వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details