ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2020, 2:37 PM IST

ETV Bharat / city

'సీఎం గారూ... కాపు రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ రాయండి'

.

mudragada letter to cm jagan on kapu reservation
సీఎం జగన్​కు ముద్రగడ లేఖ

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని లేఖలో అభినందించారు. కాపు రిజర్వేషన్​ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోరారు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయంలో తాను సహకారం అందించినట్లు సీఎం జగన్​కు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details