ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రక్షిత నీరు అందించాలన్నదే సీఎం సంకల్పం' - Cm Jagan

ఉభయగోదావరి జిల్లాల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆరుగురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత నీరు అందించాలన్నదే సీఎం సంకల్పమని వివరించారు.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

By

Published : Sep 10, 2019, 7:24 PM IST

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో... ఉభయగోదావరి జిల్లాల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆరుగురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాలకు రక్షిత తాగునీటి కోసం రూ.8,500 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత నీరు అందించాలన్నదే సీఎం సంకల్పమని వివరించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details