ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరంలో మెప్మా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

రుతుస్రావ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

By

Published : May 28, 2019, 6:41 PM IST

ర్యాలీలో పాల్గొన్న మహిళలు

అవగాహన ర్యాలీ
అంతర్జాతీయ రుతుస్రావ వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలో మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీలో ఉద్యోగినిలు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. రుతుస్రావ పరిశుభ్రతపై మహిళల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్టు మెప్మా ఉద్యోగులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details