తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో పోలీసులు తాడు కట్టారు. రాత్రి డ్యూటీకి వస్తూ తాడు కనపడక ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్ బైక్తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కిందపడి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 99ఎల్ స్తంభం వద్ద ఈ ఘటన జరిగింది. హెచ్చరిక బోర్డులు లేకుండా వంతెన మధ్యలో తాడు కట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా రాకతో పోలీసులు హుటాహుటిన తాడును తొలగించారు.
రాజమహేంద్రవరం బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు..ప్రాణం తీశారు - rajamahendravaram latest news
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో పోలీసులు తాడు కట్టారు. రాత్రి విధులకు వస్తూ తాడు కనపించక ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్ బైక్తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు: ప్రాణం తీశారు
రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు: ప్రాణం తీశారు
ఇదీ చదవండీ... లాక్డౌన్: రాకపోకలు పూర్తిగా బంద్