ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరం బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు..ప్రాణం తీశారు - rajamahendravaram latest news

రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో పోలీసులు తాడు కట్టారు. రాత్రి విధులకు వస్తూ తాడు కనపించక ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజశేఖర్‌ బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

lab technician died on rajamahendravaram road cum rail bridge
రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు: ప్రాణం తీశారు

By

Published : Mar 28, 2020, 11:33 AM IST

రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు: ప్రాణం తీశారు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో పోలీసులు తాడు కట్టారు. రాత్రి డ్యూటీకి వస్తూ తాడు కనపడక ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజశేఖర్‌ బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కిందపడి రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. రాజమహేంద్రవరం రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి 99ఎల్ స్తంభం వద్ద ఈ ఘటన జరిగింది. హెచ్చరిక బోర్డులు లేకుండా వంతెన మధ్యలో తాడు కట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా రాకతో పోలీసులు హుటాహుటిన తాడును తొలగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details