ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం

By

Published : Aug 19, 2020, 7:28 PM IST

Updated : Aug 19, 2020, 10:08 PM IST

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 17.93 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Dowleswaram Barrage at eastgodavari district
Dowleswaram Barrage at eastgodavari district

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ వద్ద 17.00 అడుగులకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 17.93 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఇదీ చదవండి

Last Updated : Aug 19, 2020, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details