తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం బీచ్ రోడ్డులో గల్ఫ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా స్ట్రెయిన్-2 సోకినట్లు రామేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి యోనస్ తెలిపారు. పది రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన ఆ వ్యక్తిని హైదరాబాద్ విమానాశ్రయంలో పరీక్షించారు. అతని కుటుంబీకులు, స్థానికులకు 20 మందికి నిర్దారణ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
అంతర్వేదిలో కరోనా స్ట్రెయిన్_2 - ap news
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవస్థానం బీచ్ రోడ్డులో గల్ఫ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా స్ట్రెయిన్-2 సోకింది. బాధితుడు పది రోజుల కిందట విదేశాల నుంచి వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
corona strain 2 reported in antarvedi
ఇదీ చదవండి:తిరుపతి ఉపపోరులో హోరెత్తిన ప్రచారం