తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ అని తేలడంపై.. అతడితో పాటు కుటుంబీకులు, మరి కొందరు అనుమానితులను కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసోలేషన్ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలను జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్ కిషోర్ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ వార్తలు
కరోనా ప్రభావంపై తూర్పు గోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ అని తేలడంపై.. అతనితో పాటు మరి కొందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
![తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం corona-case-in-east-godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6511004-thumbnail-3x2-rjy.jpg)
corona-case-in-east-godavari
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్- సిబ్బంది అప్రమత్తం