ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల - రాజమహేంద్రవరం జైలు నుంచి ఖైదీలు విడుదల

రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు బెయిల్‌పై విడుదలయ్యారు. కొవిడ్ దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు ఖైదీలను విడుదల చేశారు.

రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల

By

Published : May 23, 2021, 11:43 AM IST

కరోనా నేపథ్యంలో అర్హులైన ఖైదీల విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు బెయిల్​పై విడుదలయ్యారు. 3 నెలల బెయిల్ గడువు ముగిసిన అనతరం ఖైదీలు తిరిగి జైలుకు రానున్నారు.

For All Latest Updates

TAGGED:

rjy jail

ABOUT THE AUTHOR

...view details