కరోనా నేపథ్యంలో అర్హులైన ఖైదీల విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు బెయిల్పై విడుదలయ్యారు. 3 నెలల బెయిల్ గడువు ముగిసిన అనతరం ఖైదీలు తిరిగి జైలుకు రానున్నారు.
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు బెయిల్పై విడుదలయ్యారు. కొవిడ్ దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు ఖైదీలను విడుదల చేశారు.
రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల
TAGGED:
rjy jail