ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court : 'సీఆర్పీసీ సెక్షన్ 41ఏ మార్గదర్శకాలను పాటిస్తూ విచారణ జరపండి'

హైకోర్టులో తెదేపా నేతలు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. సర్వేపల్లి రిజర్యాయర్ గ్రావెల్ మాఫియా ఆరాచకాలను వెలుగులోకి తెచ్చిన తమపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారంటూ... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది.

By

Published : Jul 2, 2021, 9:31 PM IST

high-court-hearing-on-savepalli-gravel-mining-petition
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

సర్వేపల్లి రిజర్వాయర్​లో గ్రావెల్ మాఫియా అరాచకాలను వెలుగులోకి తెచ్చిన తమపై అన్యాయంగా వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారంటూ తెదేపా నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ మార్గదర్శకాలను పాటిస్తూ విచారణ జరపాలని నెల్లూరు రూరల్ డీఎస్పీకి ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details