ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: గవర్నర్​

దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్‌ అన్నారు. చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్‌ అభినందనలు తెలిపారు.

By

Published : Jul 22, 2019, 5:40 PM IST

Published : Jul 22, 2019, 5:40 PM IST

Updated : Jul 22, 2019, 7:51 PM IST

ఇస్రోకు అభినందనలు తెలిపిన గవర్నర్​

చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్‌ అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్‌ అన్నారు.

శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: గవర్నర్​
Last Updated : Jul 22, 2019, 7:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details