ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CORONA : కొవిడ్​పై అవగాహన కోసం వినూత్న ఆలోచన - painting competetion

విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. కరోనా తీవ్రత, ప్రభుత్వ నిబంధనలు, వాటిపై అవగాహన కల్పించేలా విద్యార్థుల చేత వివిధ రకాల బొమ్మలు వేయించి ప్రదర్శించారు.

కొవిడ్​పై అవగాహన కోసం వినూత్న ఆలోచన
కొవిడ్​పై అవగాహన కోసం వినూత్న ఆలోచన

By

Published : Jan 20, 2022, 3:22 PM IST

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వారితోనే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించింది. కరోనా తీవ్రత, ప్రభుత్వ నిబంధనలు, వాటిపై అవగాహన కల్పించేలా విద్యార్థుల చేత వివిధ రకాల బొమ్మలు వేసి ప్రదర్శించారు. దీని వల్ల కరోనాపై అవగాహన పెరిగి కొవిడ్‌ వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని యాజమాన్యం భావిస్తోంది.

కొవిడ్​పై అవగాహన కోసం వినూత్న ఆలోచన

ABOUT THE AUTHOR

...view details