పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలని.. కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించి ఈ పాఠశాలలను కొనసాగించాలని వారు కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోలేని విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంతగానో ఉపయెగపడేవని.. అలాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నించారు.
'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలి' - కర్నూలులో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కోసం ధర్నా
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ.. కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు.
!['బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలి' protest in kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9874533-399-9874533-1607943811987.jpg)
కర్నూలులో ఆందోళన