ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులో రెడ్ జోన్ ప్రాంతాల్లో పరిశీలన - కర్నూలు రెడ్ జోన్ ప్రాంతంలో కేంద్ర బృందం పరిశీలన

కర్నూలు నగరంలో రెడ్ జోన్ ప్రాంతాల పరిస్థితిని కేంద్ర బృందం సభ్యులు డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు.

Observation of the Red Zone in Kurnool city
కర్నూలులో రెడ్ జోన్ ప్రాంతాల్లో పరిశీలన

By

Published : May 11, 2020, 11:25 PM IST

కర్నూలు నగరంలో కొత్తపేట, పాతబస్తీ-కొండారెడ్డి బురుజు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం సభ్యులు డా.మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్​లు రెడ్ జోన్ ప్రాంతాల పరిస్థితిని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు.

ఇదీ చదవండి:

రాజధాని తరలింపుపై అత్యవసర విచారణ జరపాలని వ్యాజ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details