రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలులో డిమాండ్ చేశారు. రాయలసీమలో ఎలాంటి అభివృద్ది జరగలేదని... సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాజధాని, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే ఒక్క రూపాయి సైతం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు .కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కర్నూలులో ఓ పెద్ద ప్రాజెక్టు రాబోతున్నట్లు ఎంపీ తెలిపారు.
రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయండి: టీజీ - rayalaseema
రాయలసీమలో రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. పాలకులందరూ రాయలసీమను అభివృద్ధి చేయటంలో విఫలమయ్యారని విమర్శించారు.

రాయలసీమలో రాజధానిని, హైకోర్టు చేయండి: ఎంపీ టీజీ వెంకటేష్
రాయలసీమలో రాజధానిని, హైకోర్టు చేయండి: ఎంపీ టీజీ వెంకటేష్