కర్నూలు లోక్సభ తెదేపా అభ్యర్థిగా కోట్ల నామినేషన్ - kurnool_mp_candidate_kotla_surya_prakash_reddy_nomination
కర్నూలు లోక్సభ తెదేపా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో తెదేపా విజయం సాధిస్తుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు.
కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు.
TAGGED:
2019 ap elections