ఆంధ్రప్రదేశ్

andhra pradesh

OLYMPICS: 'పతకాలు గెలిచి తెలుగు వాడి సత్తా చాటండి'

By

Published : Jul 6, 2021, 6:47 PM IST

టోక్యో- 2020 ఒలింపిక్స్​లో పాల్గొననున్న తెలుగు క్రీడాకారులు రాణించాలని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆకాంక్షించారు. దీనికి సంబంధించి 'ఐ చీర్ 4 ఇండియా' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

i chear 4 india OLYMPICS
పతకాలు గెలిచి తెలుగు వాడి సత్తా చాటండి

టోక్యో- 2020 ఒలింపిక్స్​లో తెలుగు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించాలని.. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆకాంక్షించారు. కలెక్టరేట్ వద్ద క్రీడాశాఖ ఏర్పాటు చేసిన 'ఐ చీర్ 4 ఇండియా'.. టోక్యో- 2020 సెల్ఫీ స్టాండు వద్ద ఫొటో దిగారు. జాయింట్ కలెక్టర్లు రామ సుందర్ రెడ్డి, మనజీర్ జిలానీ సామున్, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, డీ.అర్.ఓ పుల్లయ్య తదితరులు ఫొటోలు దిగారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details