ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2022, 9:50 AM IST

ETV Bharat / city

Krishna Board Chairman: శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్‌ దంపతులు

krishna board chairman: శ్రీశైలం ఆనకట్టను కృష్ణాబోర్డు ఛైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆనకట్ట క్రస్ట్‌గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు.

krishna board chairman
శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్‌ దంపతులు

krishna board chairman: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆనకట్టను కృష్ణాబోర్డు ఛైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆనకట్ట క్రస్ట్‌గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు. ప్రతాప్‌ సింగ్ దంపతులకు డీఈ సేనానం పలు విషయాలను వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details