ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా నుంచి కర్నూలును కాపాడండి' - cpm leader gafoor latest meeting news in kurnool

కర్నూలును కరోనా నుంచి కాపాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ.గఫూర్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూల్లో రెడ్​జోన్​ ప్రాంతాల్లో ఉన్న ప్రతిఒక్కరికి కరోనా పరీక్షలు చేయించాలని ఆయన విజ్ఞప్తి​ చేశారు.

సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ గఫూర్ సమావేశం
సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ గఫూర్ సమావేశం

By

Published : Apr 26, 2020, 4:39 PM IST

కరోనా నుంచి కర్నూలును కాపాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్​ఏ.గఫూర్ కోరారు. నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూల్లో రెడ్​జోన్​ ప్రాంతాల్లో ఉన్న ప్రతీఒక్కరికి కరోనా పరీక్షలు చేయించాలన్నారు. ఏరోజు నమూనాలు తీసుకున్నారో అదేరోజే ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్​జోన్లలో ఉన్న వారికి కేరళ రాష్ట్రం తరహాలో నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details