కర్నూలు ప్రచార సభలో సీఎం
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తా!! - kurnool
తెదేపా నేత తిక్కారెడ్డిపై వైకాపా నేతలు దాడి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ప్రచారసభలో హెచ్చరించారు.
![రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తా!!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2734265-2-3cb00cd7-e90c-4ed3-bbbe-8dc13b8cbcf2.jpg)
చంద్రబాబు