ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రచార జోరు పెంచిన పవన్‌- నేడు 4 చోట్ల సభలు - election campaign

ఎన్నికల ప్రచార పర్వానికి రెండు వారాల సమయం కూడా లేనందున జనసేనాని పవన్ వేగం పెంచారు. రోజుకు 3కు పైగా సభలకు హాజరవుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. నేడు కర్నూలు జిల్లాలో నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు.

జనసేనాని పవన్

By

Published : Mar 29, 2019, 5:20 AM IST

పవన్ షెడ్యూల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో 4చోట్ల నిర్వహించనున్న జనసేన ఎన్నికల శంఖారావ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు నందికొట్కూరుబహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నంద్యాలలోని శ్రీనివాసనగర్ సెంటర్ వద్ద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదోనిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద.... 3 గంటలకు ఎమ్మిగనూరు సోమప్ప కూడలి వద్ద బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details