ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపంతో కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

By

Published : Apr 16, 2019, 7:41 AM IST

ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. భర్త లోవ రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details