ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 26, 2021, 7:21 PM IST

ETV Bharat / city

FISH : భారీ టేకు చేప లభ్యం.. బరువు ఎంతంటే..?

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరంలో భారీ టేకు చేప చిక్కింది. దీని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

భారీ టేకు చేప లభ్యం
భారీ టేకు చేప లభ్యం

భారీ టేకు చేప లభ్యం

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో... ఉప్పాడ మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. దీని బరువు నాలుగు టన్నులు, విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని జాలర్లు తెలిపారు. ఈ భారీ మత్స్యాన్ని విక్రయించేందుకు కాకినాడకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details