ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CHIEF WHIP: తెదేపా నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు: ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

By

Published : Oct 20, 2021, 2:40 PM IST

రాజకీయ ఉనికి కోసమే తెలుగుదేశం నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

TDP leaders are provoked to want to - Government Chief Whip Srikanth Reddy
తెదేపా నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు -ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

తెదేపా నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు -ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

రాజకీయ ఉనికి కోసమే తెలుగుదేశం నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఓ పథకం ప్రకారమే నిన్న తెలుగుదేశం నేతలు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి పట్టాభి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ప్రజలంతా గమనించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details