ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీజే సాంగ్స్​తో దద్ధరిల్లిన ఏఎన్​యూ

ఏఎన్​యూలో నాసా జోన్5 సమ్మేళనం చివరిరోజు ఉత్సాహంగా సాగింది. యువత నిర్వహించిన ప్లాష్ మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By

Published : Oct 9, 2019, 6:28 AM IST

ఫ్లాష్​మాబ్

విద్యార్థుల ఫ్లాష్​మాబ్

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నాసా జోన్5 సమ్మేళనం మంగళవారంతో ముగిసింది. చివరి రోజు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. నాసా జోన్ 5 సమ్మేళనానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవాలోని ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డీజే సౌండ్లతో విద్యార్థులు కదం తొక్కారు. ముగింపు సమావేశానికి ఏఎన్​యూ ఇంఛార్జ్ వీసీ ఆచార్య రామ్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details