ఉత్తరప్రదేశ్లో ఎస్సీ యువతిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ నగరంలోని ఏఐఎస్ఎఫ్, ఏవైఐఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అత్యాచార ఘటనకు కారణమైన దోషులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ అత్యాచార ఘటనపై విద్యార్థి సంఘాల నిరసన - srudents union protest in guntur latest news
ఉత్తరప్రదేశ్లో దారుణ అత్యాచార ఘటనపై నగరంలోని విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి.
![ఉత్తరప్రదేశ్ అత్యాచార ఘటనపై విద్యార్థి సంఘాల నిరసన students union agitation in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9008229-797-9008229-1601547713449.jpg)
నిందితులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాల నిరసన