పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ... గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని... 'మొక్కలు నాటండి- పర్యావరణాన్ని రక్షించండి'.. అంటూ నినాదాలు చేశారు. చెట్ల పెంచటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియచేశారు.
'మెుక్కలు నాటండి... పర్యావరణాన్ని రక్షించండి' - పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా... ప్రతి ఒక్కరూ మెుక్కలను నాటాలని పర్యావరణ ప్రేమికులు కోరారు.
'మెుక్కలు నాటండి...పర్యావరణాన్ని రక్షించండి'
TAGGED:
పర్యావరణ పరిరక్షణ